కతర్ లో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
- December 08, 2018
కతర్:కతర్ దేశంలో నివసిస్తున్న తెలంగాణ క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న క్రికెట్ పోటీలు ఈ రోజు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.
ఇందులో మొదటి దశలో ఆటలో...
1మ్యాచ్ #ప్రొఫెసర్_జయశంకర్ vs #ఎలెజినియా_టీమ్
అడగా జయశంకర్ వారు గెలుపొందారు..
2 మ్యాచ్ #టీమ్20_20 vs #హ్యేదరబాద్_నవాబ్ లు అడగా నవాబ్ టీం వాళ్ళు గెలుపొందారు.
3 మ్యాచ్ #దోహా_వర్రీయర్స్ vs #బూమ్_ఫ్రెండ్స్ లు అడగా దోహా వారియర్స్ వారు గెలుపొందారు.
ప్రతి ఒక్క మ్యాచ్ లో మాన్ ఆఫ్ ధి మాచ్ ఇవ్వడం జరిగింది.
మిగితా మ్యాచ్ లు వచ్చేవారాలలో జరుగును.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,కతర్)


తాజా వార్తలు
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్







