అడిలైడ్లో చరిత్ర సృష్టించిన టీమిండియా
- December 10, 2018
అడిలైడ్లో టీమిండియా చరిత్ర సృష్టించింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో కోహ్లీసేన 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. లంచ్ బ్రేక్ వరకూ మిడిలార్డర్ బ్యాట్స్మెన్ ఔటైనప్పటకీ.. టెయిలెండర్లు పోరాడడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. లంచ్ తర్వాత టిమ్ పెయిన్ 41 పరుగలకు ఔటవగా.. టెయిలెండర్లు పోరాడారు. స్టార్క్, కమ్మిన్స్తో పాటు నాథన్ ల్యాన్ భారత బౌలర్లను విసిగించారు. అయితే చివరికి హ్యాజిల్వుడ్ను అశ్విన్ ఔట్ చేయడంతో ఆసీస్ ఇన్నింగ్స్కు తెరపడింది. ఈ విజయంతో నాలుగు టెస్టుల సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. పుజారాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది.
తాజా వార్తలు
- యూఏఈ ట్రావెల్.. ఏ వస్తువులు తీసుకెళ్లవచ్చు? వేటిపై నిషేధం ఉందంటే?
- యూఏఈలో పరిస్థితి ప్రశాంతమే: ప్రభుత్వం
- ICC Rankings: నం.1 స్థానాన్ని కోల్పోయిన భారత్
- ఒమాన్లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- ఖతార్ పై క్షిపణి దాడి యత్నం..అడ్డుకున్న సాయుధ దళాలు
- ప్రైవేట్ కంపెనీలకు మిస్సైళ్ల తయారీ..కేంద్రం సంచలన నిర్ణయం!
- ఖతార్ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్టు రెన్యువల్కు కొత్త విధానం..!!
- ప్రపంచంలోనే రెండో అత్యంత సురక్షిత దేశంగా ఒమన్..!!
- ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026’ జాబితాలో తెలుగు మహిళలు!







