అడిలైడ్లో చరిత్ర సృష్టించిన టీమిండియా
- December 10, 2018
అడిలైడ్లో టీమిండియా చరిత్ర సృష్టించింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో కోహ్లీసేన 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. లంచ్ బ్రేక్ వరకూ మిడిలార్డర్ బ్యాట్స్మెన్ ఔటైనప్పటకీ.. టెయిలెండర్లు పోరాడడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. లంచ్ తర్వాత టిమ్ పెయిన్ 41 పరుగలకు ఔటవగా.. టెయిలెండర్లు పోరాడారు. స్టార్క్, కమ్మిన్స్తో పాటు నాథన్ ల్యాన్ భారత బౌలర్లను విసిగించారు. అయితే చివరికి హ్యాజిల్వుడ్ను అశ్విన్ ఔట్ చేయడంతో ఆసీస్ ఇన్నింగ్స్కు తెరపడింది. ఈ విజయంతో నాలుగు టెస్టుల సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. పుజారాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







