దొంగల ముఠా అరెస్ట్
- December 12, 2018
బహ్రెయిన్: ఐదుగురు సభ్యులుగల దొంగల ముఠాని అరెస్ట్ చేసినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ వెల్లడించడం జరిగింది. అరెస్టయినవారిలో ఇద్దరు ఇరానియన్స్ వున్నారు. జ్యుయెలరీ, ఖరీదైన వాచ్లు, మొబైల్ ఫోన్లను దొంగిలించడంలో ఈ ముఠా దిట్ట అని అధికారులు తెలిపారు. 50,000 బహ్రెయినీ దినార్స్ విలువైన వస్తువుల్ని వీరు దొంగిలించారు. బైసికిలింగ్ ఔత్సాహికులుగా ముగ్గురు వ్యక్తులు వ్యవహరిస్తూ, దొంగతనం కోసం ఇళ్ళను ఎంపిక చేస్తారనీ, మరో ఇద్దరు వ్యక్తులు ఇంట్లోకి చొరబడి దొంగతనాలు చేస్తుంటారనీ, ఆ తర్వాత అందరూ జాగ్రత్తగా జారుకుంటారనీ పోలీసులు వివరించారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు మరో అంతర్జాతీయ అవార్డు
- దమ్మామ్–రియాద్ ఎక్స్ప్రెస్వే విస్తరణకు శ్రీకారం..
- దుబాయ్ పోలీసుల 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం నాలుగో వారానికి చేరిక..
- టీజీ-20 ట్రెండ్ సెట్టర్.. తెలంగాణ క్రికెట్కు కొత్త బ్రాండ్!
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ దిగుమతులు..!!
- ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!
- ఒమన్ ఆహార భద్రతకు కీలకంగా అల్ ధాహిరా పురోగతి..!!
- హోర్ముజ్ జలసంధి భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్ఫామ్కు నష్టం: కువైట్







