దొంగల ముఠా అరెస్ట్
- December 12, 2018
బహ్రెయిన్: ఐదుగురు సభ్యులుగల దొంగల ముఠాని అరెస్ట్ చేసినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ వెల్లడించడం జరిగింది. అరెస్టయినవారిలో ఇద్దరు ఇరానియన్స్ వున్నారు. జ్యుయెలరీ, ఖరీదైన వాచ్లు, మొబైల్ ఫోన్లను దొంగిలించడంలో ఈ ముఠా దిట్ట అని అధికారులు తెలిపారు. 50,000 బహ్రెయినీ దినార్స్ విలువైన వస్తువుల్ని వీరు దొంగిలించారు. బైసికిలింగ్ ఔత్సాహికులుగా ముగ్గురు వ్యక్తులు వ్యవహరిస్తూ, దొంగతనం కోసం ఇళ్ళను ఎంపిక చేస్తారనీ, మరో ఇద్దరు వ్యక్తులు ఇంట్లోకి చొరబడి దొంగతనాలు చేస్తుంటారనీ, ఆ తర్వాత అందరూ జాగ్రత్తగా జారుకుంటారనీ పోలీసులు వివరించారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







