ముగిసిన ఇండియన్ టాలెంట్ స్కాన్ ఫెస్టివల్
- December 15, 2018
కేరళ కేథలిక్ అసోసియేషన్ (కెసిఎ) నిర్వహించిన టాలెంట్ ఫెస్టివల్ ముగిసింది. మొత్తం 150 ఈవెంట్స్ ఈ ఫెస్టివల్లో చోటు చేసుకున్నాయి. 675 మంది చిన్నారులు ఈ ఈవెంట్స్లో పాల్గొన్నారు. నెల రోజులపాటు పోటీలు జరిగాయి. కింగ్డమ్లో నివసిస్తోన్న భారత వలసదారుల కోసం ఈ పోటీలు నిర్వహించారు. ఇండియన్ టాలెంట్ స్కాన్ జనరల్ కన్వీనర్ లియో జోసెఫ్ మాట్లాడుతూ, పిల్లల్ని వయసు, హైట్లకు తగ్గట్టుగా నాలుగు గ్రూపులుగా విభజించి, 150 ఈవెంట్స్ నిర్వహించినట్లు తెలిపారు. ప్రతిరోజూ మూడు వెన్యూస్లో ఈ ఈవెంట్స్ నిర్వహించామని అన్నారు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







