అబుధాబిలో ఇండియన్ మ్యాన్ మిస్సింగ్
- December 18, 2018
అబుధాబి:భారతదేశానికి చెందిన ఓ వ్యక్తి అబుధాబిలో మిస్సింగ్ అయ్యారు. కుటుంబ సభ్యులు, అతని ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. మిస్సింగ్ అయిన వ్యక్తిని 27 ఏళ్ళ హారిస్ పోమాదాత్గా గుర్తించారు. డిసెంబర్ 8న అల్ షమ్కా ప్రాంతం నుంచి ఆ వ్యక్తి తప్పిపోయినట్లు సోదరుడు సుహైల్ పేర్కొన్నారు. తన సోదరుడు ఓ రెస్టారెంట్లో ఏడాదిగా డ్రైవర్గా పనిచేస్తున్నట్లు సొహెయిల్ తెలిపారు. తనను కలిసేందుకు అల్ సమ్కా వస్తున్నట్లు డిసెంబర్ 8న తన సోదరుడు చెప్పారనీ, అవే అతని చివరి మాటలని సుహైల్ తెలిపారు. పోలీసులకు ఈ విషయమై ఫిర్యాదు కూడా చేశారు. ఇండియన్ ఎంబసీకి కూడా తన సోదరుడి మిస్సింగ్పై ఫిర్యాదు చేశామనీ, తమ సోదరుడి ఆచూకీ లభిస్తుందనే నమ్మకం వుందని సుహైల్ అంటున్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!
- అల్-వాఫ్రాలో అగ్నిప్రమాదం..!!
- ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామికి సీఎం రేవంత్ రెడ్డి వినతి
- ఏపీలో అత్యవసర వైద్య సేవల్లో కొత్త శకం
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంపు
- ఏప్రిల్ 20 నుంచి యూఏఈలో స్కూల్ బస్ సర్వీసులు పునఃప్రారంభం









