హైకోర్టును ఆశ్రయించిన ప్రభాస్
- December 19, 2018
హీరో ప్రభాస్ హైకోర్టును ఆశ్రయించారు. రాయదుర్గంలోని తన ఇంటికి రెవెన్యూ అధికారులు నోటీసులు అంటించడంపై ఆయన న్యాయపోరాటానికి దిగారు. రాయదుర్గం పాన్ మక్తాలో 46 సర్వేనెంబర్ 84 ఎకరాల స్థలం ఉంది. అది ప్రభుత్వానికి చెందిన భూమిగా సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీంతో.. నందిని హిల్స్లోని నిర్మాణాలకు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. ప్రభాస్ ఇంటి దగ్గర ఎవరూ లేకపోవడంతో గేటుకు నోటీసులు అంటించారు. దీనిపై ప్రభాస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తూ.. హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ ఇవాళే విచారణకు రానుంది.
హైకోర్టును ఆశ్రయించిన హీరో ప్రభాస్
రాయదుర్గంలోని తన ఇంటిని సీజ్ చేయడంపై పిటిషన్
సర్వే నెం.46లోని 84 ఎకరాలు ప్రభుత్వ స్థలంగా సుప్రీంకోర్టు తీర్పు
నందిని హిల్స్లోని నిర్మాణాలకు నోటీసులు అంటించిన అధికారులు
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తీరుపై హైకోర్టుకు వెళ్లిన ప్రభాస్
ప్రభాస్ పిటిషన్ను ఇవాళ విచారించనున్న హైకోర్టు
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!