వివిధ ప్రాంతాల్లో స్థానిక కోర్టుల ఏర్పాటు
- December 20, 2018
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో స్థానిక కోర్టులను ఏర్పాటు చేస్తూ న్యాయశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పోక్సో చట్టం కింద రోజుకు వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. ఈ ఒత్తిడిని తట్టుకోవాలంటే హైదరాబాద్లో ఒకటి, రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్లో సెషన్స్ జడ్జి కోర్టు, ధర్మపురిలో సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టు, చౌటుప్పల్లో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటుకు అనుమతిస్తూ న్యాయశాఖ ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..