స్విగ్గీలో పెట్టుబడుల వెల్లువ..
- December 22, 2018
దేశంలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలకు మంచి గిరాకీ కనబడుతుంది. జోమాటో, ఫుడ్ ఫండా, ఉబర్ ఈట్స్ వంటి వాటి పోటీని తట్టుకుని మరీ బెంగుళూరు కేంద్రంగా పనిచేస్తున్న స్విగ్గీ కంపెనీ నిలదొక్కుకుంది. దాదాపు దేశ వ్యాప్తంగా తన నెట్ వర్క్ను విస్తరించేందుకు గానూ స్విగ్గీ ఇప్పటికే నిధుల సమీకరణను ప్రారంభించింది.
గతంలో నాస్పెర్, DST గ్లోబల్ వంటి కంపెనీలు స్విగ్గీలో పెట్టుబడులు పెట్టాయి. వీటి విలువ రూ. 1500 కోట్లుగాఉంది. తాజాగా స్విగ్గీ కంపెనీ మరో రూ. 7000 కోట్ల పెట్టుబడులను సమీకరించింది. టెన్సెంట్, హిల్ హౌజ్ క్యాపిటల్స్, వెల్లింగ్ టన్ మేనేజ్మెంట్ కంపెనీల నుండి ఈ నిధులు సేకరించినట్టు స్విగ్గీ ఓ ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు