ఆహార ఉత్పత్తుల ఎగుమతి త్వరలో: కతర్
- December 24, 2018
దోహా: 2019లో కతర్, ఇతర దేశాలకు ఫుడ్ స్టఫ్ని ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంటుందని మినిస్ట్రీ ఆఫ్ మునిసిపాలిటీస్ అండ్ ఎన్విరాన్మెంట్ అధికారులు చెబుతున్నారు. మినిస్ట్రీ ఆఫ్ మునిసిపాలిటీ అండ్ ఎన్విరాన్మెంట్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ అలాగే సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ అండ్ మునిసిపల్ స్టడీస్ డైరెక్టర్ డాక్టర్ మొహమ్మద్ బిన్ సైఫ్ అల్ కువారీ మాట్లాడుతూ, ఖతార్ని వివిధ దేశాలు అక్రమంగా దిగ్బంధించాక, ఖతార్లో ఆహారోత్పత్తుల ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి పెట్టామనీ, కుట్రల్ని తిప్పి కొట్టేందుకు స్వయం సమృద్ధి దిశగా కృషి చేశామని అన్నారు. పౌల్ట్రీ సెక్టార్లో 100 శాతం సెల్ఫ్ సఫీయిషన్సీని సాధించగలిగామనీ, ఫ్రోజన్ పౌల్ట్రీ ప్రోడక్ట్స్ విబాగంలో 98 శాతం, డైరీ ప్రోడక్ట్స్ 85 శాతం ఉత్పత్తి చేయగలిగాయి. ఈ ఫలితాలు సంతృప్తిగా వున్నాయని చెప్పిన అల్ కువారి, కూరగాయలు, షీప్, పౌల్ట్రీ, ఇతర ఫుడ్ ప్రోడక్ట్స్ విషయంలో దేశ అవసరాలకు తగ్గట్టుగా ఉత్పత్తి చేస్తున్నామనీ, అవసరాలకు మించి ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకున్న వెంటనే ఎక్స్పోర్ట్స్ ప్రారంభమవుతాయని తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో పరిస్థితి ప్రశాంతమే: ప్రభుత్వం
- ICC Rankings: నం.1 స్థానాన్ని కోల్పోయిన భారత్
- ఒమాన్లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- ఖతార్ పై క్షిపణి దాడి యత్నం..అడ్డుకున్న సాయుధ దళాలు
- ప్రైవేట్ కంపెనీలకు మిస్సైళ్ల తయారీ..కేంద్రం సంచలన నిర్ణయం!
- ఖతార్ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్టు రెన్యువల్కు కొత్త విధానం..!!
- ప్రపంచంలోనే రెండో అత్యంత సురక్షిత దేశంగా ఒమన్..!!
- ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026’ జాబితాలో తెలుగు మహిళలు!
- సౌదీలో బహ్రెయిన్ మహిళ, చిన్నారి మృతి..!!







