ప్రపంచమంతటా క్రిస్మస్ సందడి
- December 25, 2018
ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ సందడి మొదలైంది. క్రైస్తవులు పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకొంటున్నారు. అన్ని చర్చిల్లో అర్ధరాత్రి నుంచి ప్రత్యేక ప్రార్థనలు జరుగుతున్నాయి. క్రీస్తు ప్రభోదించిన బైబిల్ను ప్రతి ఒక్కరూ చదవి క్రీస్తు బోధనలను పాటించాలని చర్చ్ ఫాదర్లు సూచించారు. ఏసుక్రీస్తు చేసిన త్యాగాన్ని స్ఫూర్తిగా తీసుకుని.. శాంతియుత మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. క్రీస్తు జననాన్ని, త్యాగాన్ని గుర్తు చేశారు. ఇక.. దేశ వ్యాప్తంగా అన్ని చర్చిలు విద్యుత్ కాంతులు, క్రిస్మస్ ట్రీలతో ధగధగలాడుతున్నాయి.
ఇక.. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ చర్చి జన సంద్రమైంది. కరుణామయుడి కటాక్షం కోసం లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో చర్చి ప్రాంగణం కిటకిటలాడింది. బిషప్ ఆధ్వర్యంలో దైవ ప్రార్థనలు మొదలయ్యాయి. ప్రార్థన అనంతరం ఆయన భక్తులకు దైవ సందేశం ఇచ్చారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్