సల్వా రోడ్డుపై మసైయీద్ ఇంటర్ఛేంజ్ వద్ద డైవర్షన్
- December 26, 2018దోహా: పబ్లిక్ వర్క్స్ అథారిటీ 'అష్గల్', సల్వా రోడ్డు వెస్ట్ బౌండ్ క్యారేజ్ వేపై మెసైయీద్ ఇంటర్ఛేంజ్ (ఎగ్జిట్ 24) వద్ద తాత్కాలిక డైవర్షన్ని ప్రకటించింది. వారం రోజులపాటు ఈ డైవర్షన్ అమల్లో వుంటుంది. గురువారం నుంచి ఈ డైవర్షన్ అందుబాటులోకి వస్తుంది. తాత్కాలిక డైవర్షన్ సమయంలో ప్రత్యామ్నాయ మార్గాల్ని ఎంచుకోవాల్సిందిగా వాహనదారులకు అధికారులు సూచించారు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్తో కలిసి ఈ డైవర్షన్ని డిజైన్ చేశారు. సల్వా రోడ్డుపై వెస్ట్ బౌండ్ మీదుగా బుసుమ్రా వైపు వెళ్ళే ట్రాఫిక్, సమాంతరంగా వున్న సర్వీస్ రోడ్డు వైపుకు మళ్ళిస్తారు. 3 కిలోమీటర్ల మేర సర్వీస్ రోడ్డులో ప్రయాణించి తిరిగి సల్వా రోడ్డులో ఈ ట్రాఫిక్ కలుస్తుంది. లేన్స్ సంఖ్యను 3 నుంచి 2కి సర్వీసు రోడ్డుపై తగ్గించారు.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు