పెట్రోల్ స్టేషన్లో దోపిడీ: ఇద్దరి అరెస్ట్
- December 26, 2018
మస్కట్: పెట్రోల్ స్టేషన్లో దోపిడీకి పాల్పడ్డ ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేశారు. దోపిడీకి పాల్పడటమే కాకుండా, పెట్రోల్ స్టేషన్లో పనిచేస్తున్న వర్కర్స్పైనా నిందితులు దాడికి దిగారు. విలాయత్ ఆఫ్ బురైమిలో ఈ ఘటన జరిగింది. అల్ బురైమి గవర్నరేట్ పోలీస్ డిపార్ట్మెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ ఇద్దరు అనుమానితుల్ని అరెస్ట్ చేసిందని రాయల్ ఒమన్ పోలీస్ ఆన్లైన్ ద్వారా ఓ ప్రకటనలో పేర్కొంది. విలాయత్ బురైమిలోని ఒమన్ ఆయిల్ పెట్రోల్ స్టేషన్లో ఈ ఘటన జరిగింది.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్