పెరిగిన పసిడి,వెండి ధరులు
- December 28, 2018
అంతర్జాతీయ మార్కెట్లు సానుకూల ప్రభావంతో పాటు దేశీయంగా కొనుగోళ్ల మద్దతుతో బంగారం,వెండి ధరలకు జోరు పెరిగింది. బులియన్ మార్కెట్లో పుత్తడి ధర రూ.32,500 మార్క్ దాటగా వెండి ధర ఈరోజు ఒక్క రోజే రూ.600 పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ.39,250కు చేరుకుంది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!