ఈజిప్ట్ లో బాంబు పేలుడు...నలుగురు మృతి
- December 29, 2018ఈజిప్టు: ఈజిప్టులో కైరోలోని గిజా పరమిడ్ సమీపంలో బాంబు పేలుడు సంభవించింది. బాంబు పేలుడులో ముగ్గురు వియత్నాం పర్యటకులు మృతి చెందగా, ఒక టూరిస్టు గైడ్ మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న భద్రతా దళాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఘటనలో గాయపడిన మరో నలుగురిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. బాంబు దాడి తామే జరిపామని ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు.
తాజా వార్తలు
- ఏపీలో టెన్షన్ టెన్షన్..
- ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్..
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మగ తెల్లపులి మృత్యువాత
- బయోమెట్రిక్ ఫింగర్ప్రింట్ గడువు పొడిగింపు
- కువైట్ నుండి బయలుదేరిన మెజెస్టి ది సుల్తాన్
- రియల్ ఎస్టేట్ ఏజెంట్లపై కొరడా..7 సంస్థల లైసెన్స్లు సస్పెండ్
- యూఏఈ ఫ్లైట్స్..కొత్త ప్రోటోకాల్ జారీ
- వారంలో 450,000 మంది ప్రజలు రఫా నుండి తరలిపోయారు.. UN
- యూఏఈలో దశల వారీగా జయవాన్ డెబిట్ కార్డ్ల జారీ