ప్రాసిక్యూషన్కి 23 ఫేక్ డిజేబిలిటీ డాక్యుమెంట్స్ కేసులు
- January 03, 2019
కువైట్ సిటీ: ఫేక్ డిసేబిలిటీ డాక్యుమెంట్స్కి సంబంధించి 23 కేసుల్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్కి అప్పగించినట్లు మినిస్టర్ ఆఫ స్టేట్ ఫర్ సోషల్ ఎఫైర్స్ సాద్ అల్ ఖర్రాజ్ చెప్పారు. పబ్లిక్ అథారిటీకి చెందిన పలువురు ఉద్యోగుల్ని ఈ కేసుకు సంబంధించి పబ్లిక్ ప్రాసిక్యూషన్కి రిఫర్ చేయడం జరిగిందనీ, వారికి ఈ కేసులతో సంబంధం వుందన్న అభియోగాలు వచ్చాయని మినిస్టర్ పేర్కొన్నారు. ఫేక్ సర్టిఫికెట్ల ద్వారా కొన్ని ప్రత్యేక సౌకర్యాలు పొందేందుకు కొందరు ప్రయత్నించినట్లు మినిస్టర్ వివరించారు.
తాజా వార్తలు
- అరేబియా టాప్-100 సీఈఓల జాబితాలో 8 మంది కువైటీలు..!!
- నకిలీ ట్రావెల్ ఆఫర్లు, AI స్కామ్లపై యూఏఈ అలెర్ట్..!!
- మత విద్వేష వ్యాఖ్యలు.. మహిళకు నెల రోజుల జైలు శిక్ష..!!
- బెలారస్లో ఒమన్ రాజవంశ సంపద ప్రదర్శన ప్రారంభం..!!
- ఫాదర్ అమీర్ కు ఇండియన్ కమ్యూనిటీ ఘన నివాళి..!!
- రక్షణ సహకారంపై సౌదీ-అమెరికా కీలక చర్చలు..!!
- సినిమా టికెట్ ధరల పెంపు..ఏపీలో రానున్న కొత్త విధానం
- డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను పరామర్శించిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- సముద్ర గర్భంలో 500 ప్రాణాలు.. బంగాళాఖాతంలో ఘోర జలసమాధి..
- IRCTC సరికొత్త వెబ్సైట్ లాంచ్..







