ప్రాసిక్యూషన్కి 23 ఫేక్ డిజేబిలిటీ డాక్యుమెంట్స్ కేసులు
- January 03, 2019
కువైట్ సిటీ: ఫేక్ డిసేబిలిటీ డాక్యుమెంట్స్కి సంబంధించి 23 కేసుల్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్కి అప్పగించినట్లు మినిస్టర్ ఆఫ స్టేట్ ఫర్ సోషల్ ఎఫైర్స్ సాద్ అల్ ఖర్రాజ్ చెప్పారు. పబ్లిక్ అథారిటీకి చెందిన పలువురు ఉద్యోగుల్ని ఈ కేసుకు సంబంధించి పబ్లిక్ ప్రాసిక్యూషన్కి రిఫర్ చేయడం జరిగిందనీ, వారికి ఈ కేసులతో సంబంధం వుందన్న అభియోగాలు వచ్చాయని మినిస్టర్ పేర్కొన్నారు. ఫేక్ సర్టిఫికెట్ల ద్వారా కొన్ని ప్రత్యేక సౌకర్యాలు పొందేందుకు కొందరు ప్రయత్నించినట్లు మినిస్టర్ వివరించారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!