ప్రాసిక్యూషన్కి 23 ఫేక్ డిజేబిలిటీ డాక్యుమెంట్స్ కేసులు
- January 03, 2019కువైట్ సిటీ: ఫేక్ డిసేబిలిటీ డాక్యుమెంట్స్కి సంబంధించి 23 కేసుల్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్కి అప్పగించినట్లు మినిస్టర్ ఆఫ స్టేట్ ఫర్ సోషల్ ఎఫైర్స్ సాద్ అల్ ఖర్రాజ్ చెప్పారు. పబ్లిక్ అథారిటీకి చెందిన పలువురు ఉద్యోగుల్ని ఈ కేసుకు సంబంధించి పబ్లిక్ ప్రాసిక్యూషన్కి రిఫర్ చేయడం జరిగిందనీ, వారికి ఈ కేసులతో సంబంధం వుందన్న అభియోగాలు వచ్చాయని మినిస్టర్ పేర్కొన్నారు. ఫేక్ సర్టిఫికెట్ల ద్వారా కొన్ని ప్రత్యేక సౌకర్యాలు పొందేందుకు కొందరు ప్రయత్నించినట్లు మినిస్టర్ వివరించారు.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!