ప్రాసిక్యూషన్కి 23 ఫేక్ డిజేబిలిటీ డాక్యుమెంట్స్ కేసులు
- January 03, 2019
కువైట్ సిటీ: ఫేక్ డిసేబిలిటీ డాక్యుమెంట్స్కి సంబంధించి 23 కేసుల్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్కి అప్పగించినట్లు మినిస్టర్ ఆఫ స్టేట్ ఫర్ సోషల్ ఎఫైర్స్ సాద్ అల్ ఖర్రాజ్ చెప్పారు. పబ్లిక్ అథారిటీకి చెందిన పలువురు ఉద్యోగుల్ని ఈ కేసుకు సంబంధించి పబ్లిక్ ప్రాసిక్యూషన్కి రిఫర్ చేయడం జరిగిందనీ, వారికి ఈ కేసులతో సంబంధం వుందన్న అభియోగాలు వచ్చాయని మినిస్టర్ పేర్కొన్నారు. ఫేక్ సర్టిఫికెట్ల ద్వారా కొన్ని ప్రత్యేక సౌకర్యాలు పొందేందుకు కొందరు ప్రయత్నించినట్లు మినిస్టర్ వివరించారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్







