ఖష్తోగీ హత్య: దోషులకు మరణ శిక్ష పడాల్సిందే
- January 03, 2019దుబాయ్: సౌదీ అరేబియా ప్రాసిక్యూటర్స్, జర్నలిస్ట్ జమాల్ ఖష్తోగీ హత్య కేసులో ఐదుగురు దోషులకు మరణ శిక్ష పడాల్సిందేనని అంటున్నారు. ఈ కేసులో మొత్తం 11 మంది నిందితులు న్యాయస్థానం యెదుట హాజరయ్యారు. సౌదీ జనరల్ ప్రాసిక్యూషన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, నిందితుల ఇంటరాగేషన్ కొనసాగుతోందని పేర్కొంది. ఫర్దర్ ఎవిడెన్స్ కోసం టర్కీకి విజ్ఞప్తులు వెళ్ళాయనీ తెలిపింది. అయితే ఇప్పటిదాకా అటువైపు నుంచి సమాచారం అందలేదని ప్రాసిక్యూటర్స్ పేర్కొనన్నారు. జమాల్ ఖష్తోగీ, అక్టోబర్ 2న టర్కీలోని సౌదీ కాన్సులేట్కి వెళ్ళిన అనంతరం అదృశ్యమయ్యారు. ఆ తర్వాత ఆయన హత్యకు గురైనట్లు వెల్లడయ్యింది.
తాజా వార్తలు
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మగ తెల్లపులి మృత్యువాత
- బయోమెట్రిక్ ఫింగర్ప్రింట్ గడువు పొడిగింపు
- కువైట్ నుండి బయలుదేరిన మెజెస్టి ది సుల్తాన్
- రియల్ ఎస్టేట్ ఏజెంట్లపై కొరడా..7 సంస్థల లైసెన్స్లు సస్పెండ్
- యూఏఈ ఫ్లైట్స్..కొత్త ప్రోటోకాల్ జారీ
- వారంలో 450,000 మంది ప్రజలు రఫా నుండి తరలిపోయారు.. UN
- యూఏఈలో దశల వారీగా జయవాన్ డెబిట్ కార్డ్ల జారీ
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్