రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి పలువురికి గాయాలు
- January 04, 2019మస్కెట్:నిజ్వా వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఏడుగురు గాయపడ్డారు. బస్ ఓవర్ టర్న్ అయ్యి మరో వాహనాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. రాయల్ ఒమన్ పోలీస్ ఈ ప్రమాదంపై మాట్లాడుతూ ఉదయం గం 6.30 నిముషాలకు ఈ ప్రమాదం జరిగిందని తెలిపింది. ప్రమాద సమయంలో బస్సులో మహిళా కాలేజ్ స్టూడెంట్లున్నారు. ఈ ప్రమాదంలో ఏడుగురు విద్యార్ధినులకు గాయాలయ్యాయి. గాయపడ్డవారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్కి తీవ్రమైన గాయాలయ్యాయి. మరో వాహనంలో ప్రయాణిస్తున్న వ్యక్తి ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు