రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి పలువురికి గాయాలు
- January 04, 2019
మస్కెట్:నిజ్వా వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఏడుగురు గాయపడ్డారు. బస్ ఓవర్ టర్న్ అయ్యి మరో వాహనాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. రాయల్ ఒమన్ పోలీస్ ఈ ప్రమాదంపై మాట్లాడుతూ ఉదయం గం 6.30 నిముషాలకు ఈ ప్రమాదం జరిగిందని తెలిపింది. ప్రమాద సమయంలో బస్సులో మహిళా కాలేజ్ స్టూడెంట్లున్నారు. ఈ ప్రమాదంలో ఏడుగురు విద్యార్ధినులకు గాయాలయ్యాయి. గాయపడ్డవారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్కి తీవ్రమైన గాయాలయ్యాయి. మరో వాహనంలో ప్రయాణిస్తున్న వ్యక్తి ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్