ఇల్లీగల్ ఎంట్రీ: 64 మైగ్రెంట్స్ డిపోర్టేషన్
- January 09, 2019మస్కట్: మొత్తం 64 మంది మైగ్రెంట్స్ని డిపోర్ట్ చేయడం జరిగింది. అక్రమంగా వీరు దేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. డిపోర్టేషన్కి గురైనవారంతా ఆసియా జాతీయులే. మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ద్వారా వీరిని డిపోర్టేషన్ చేయడం జరిగింది. అయితే, ఏ దేశానికి చెందినవారిని డిపోర్టేషన్ చేశారన్నదానిపై స్పష్టత లేదు. జ్యుడీషియల్ అథారిటీస్, వీరిని అక్రమంగా దేశంలోకి వచ్చినట్లు గుర్తించి, డిపోర్టేషన్ చేయాల్సిందిగా ఆదేశించడంతో డిపోర్టేషన్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ ఆన్లైన్ ద్వారా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొనడం జరిగింది.
తాజా వార్తలు
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..
- మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు: చంద్రబాబు
- ఢిల్లీ లోని నాలుగు ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు