రెసిడెన్సీ చట్ట ఉల్లంఘనలు 109,721
- January 09, 2019
కువైట్ సిటీ: డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ రెసిడెన్స్ ఎఫైర్స్ వెల్లడించిన తాజా గణాంకాల్ని బట్టి చూస్తే, జనవరి నాటికి మొత్తం రెసిడెన్సీ వయొలేటర్స్ సంఖ్య 109,721గా కన్పిస్తోంది. ఇందులో 61,506 మంది పురుషులు, 48,215 మంది మహిళలు వున్నారు. ఆర్టికల్ 20 ప్రకారం ఉల్లంఘనలకు పాల్పడిన డొమెస్టిక్ వర్కర్స్ సంఖ్య 48,965 కాగా, ఆర్టికల్ 18 ప్రకారం ఉల్లంఘనలకు పాల్పడినవారి సంఖ్య 29,426గా వుంది. ఆర్టికల్ 14 (టెంపరరీ రెసిడెన్స్) ఉల్లంఘనకు పాల్పడినవారి సంఖ్య 22,401గా తెలుస్తోంది. ఆర్టికల్ 22 ఉల్లంఘనకు పాల్పడినవారి సంఖ్య 7,387. ఆర్టికల్ 17 ఉల్లంఘనకు 1091 మంది పాల్పడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఆర్టికల్ ఇది. సెక్యూరిటీ క్యాంపెయిన్స్ మరియు చెక్ పాయింట్స్ ద్వారా ఉల్లంఘనుల్ని గుర్తించి అరెస్ట్ చేస్తామనీ, వారిని డిపోర్ట్ చేస్తామనిమినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ - రెసిడెన్సీ ఎఫైర్స్ మేజర్ జనరల్ తలాల్ మరాఫి చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి







