రాహుల్ గాంధీ పై జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు
- January 10, 2019ఢిల్లీ : రాఫెల్ పేరుతో కుంభకోణం జరిగిందని వాదించే క్రమంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మోడీ రాఫెల్ పై ఓ మహిళను అడ్డం పెట్టుకొని కథ నడుపుతున్నారన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. మహిళలంటే రాహుల్ గాంధీకి అంత చిన్న చూపా అని మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. గురువారం (ఈ రోజు) రాహుల్ గాంధీ పై జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేస్తామని మహిళా సంఘాలు ప్రకటించాయి.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..