రాహుల్ గాంధీ పై జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు
- January 10, 2019
ఢిల్లీ : రాఫెల్ పేరుతో కుంభకోణం జరిగిందని వాదించే క్రమంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మోడీ రాఫెల్ పై ఓ మహిళను అడ్డం పెట్టుకొని కథ నడుపుతున్నారన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. మహిళలంటే రాహుల్ గాంధీకి అంత చిన్న చూపా అని మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. గురువారం (ఈ రోజు) రాహుల్ గాంధీ పై జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేస్తామని మహిళా సంఘాలు ప్రకటించాయి.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!