రాహుల్ గాంధీ పై జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు
- January 10, 2019
ఢిల్లీ : రాఫెల్ పేరుతో కుంభకోణం జరిగిందని వాదించే క్రమంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మోడీ రాఫెల్ పై ఓ మహిళను అడ్డం పెట్టుకొని కథ నడుపుతున్నారన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. మహిళలంటే రాహుల్ గాంధీకి అంత చిన్న చూపా అని మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. గురువారం (ఈ రోజు) రాహుల్ గాంధీ పై జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేస్తామని మహిళా సంఘాలు ప్రకటించాయి.
తాజా వార్తలు
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్







