బహ్రెయిన్ లో నిజామాబాద్ జిల్లా వాసి ఆత్మహత్య
- January 10, 2019
బహ్రెయిన్:బహ్రెయిన్ లో ఉరేసుకుని బాదావత్ గణేశ్(25) ఆత్మహత్య చేసుకున్నాడు.మృతుడి స్వస్థలం ఇందల్వాయి మం. కొత్తకోరుట్ల తండా. ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమంటున్న కుటుంబసభ్యులు.25 రోజుల క్రితమే గణేశ్ బహ్రెయిన్ కు వెళ్లినట్లు కుటుంబసభ్యుల వెల్లడి.
--యం.వాసు దేవ రావు (మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!