శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ పట్టివేత
- January 10, 2019
హైదరాబాద్: శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. దుబాయ్కు వెళ్లే ప్రయాణికుడి నుంచి రూ.40 లక్షల విలువైన విదేశీ కరెన్సీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని మెహిదీపట్నానికి చెందిన మహ్మద్ అలీ బేగ్ విదేశీ కరెన్సీతో దుబాయ్కి వెళ్తుండగా అధికారులు పట్టుకున్నారు. విదేశీ కరెన్సీకి సరైన ఆధారాలు చూపకపోవడంతో వాటిని సీజ్ చేసి అలీ బేగ్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







