శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ పట్టివేత
- January 10, 2019హైదరాబాద్: శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. దుబాయ్కు వెళ్లే ప్రయాణికుడి నుంచి రూ.40 లక్షల విలువైన విదేశీ కరెన్సీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని మెహిదీపట్నానికి చెందిన మహ్మద్ అలీ బేగ్ విదేశీ కరెన్సీతో దుబాయ్కి వెళ్తుండగా అధికారులు పట్టుకున్నారు. విదేశీ కరెన్సీకి సరైన ఆధారాలు చూపకపోవడంతో వాటిని సీజ్ చేసి అలీ బేగ్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక
- సదా, రఖ్యూత్లో భారీ వర్షాలు
- మే 6, 7వ తేదీల్లో అంతర్జాతీయ న్యాయ శిక్షణ సదస్సు
- ఆపరేషన్ గాలంట్ నైట్ 3 పేరుతో నకిలీ లింక్లు..హెచ్చరిక
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి