రెండవ ఖాసిమ్ బుక్ ఫెయిర్కి అనూహ్య స్పందన
- January 12, 2019
జెడ్డా: రెండవ ఖాసిమ్ బుక్ ఫెయిర్కి అనూహ్య స్పందన లభించింది. బురైదా మునిసిపాలిటీ ఈ బుక్ ఫెయిర్ని నిర్వహించింది. శుక్రవారం బుక్ ఫెయిర్కి వేలాదిమంది సందర్శకులు వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. ఖాసిమ్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ మరియు ఎగ్జిబిషన్ సెంటర్లో జరిగిన ఈ బుక్ ఫెయిర్ సందర్భంగా పలు కల్చరల్ ఈవెంట్స్ని కూడా ఏర్పాటు చేశారు. 200కి పైగా పబ్లిషింగ్ హౌసెస్ ఈ బుక్ ఫెయిర్లో పాలుపంచుకున్నాయి. పలు ప్రభుత్వ ఏజెన్సీలు, కంపెనీలు, ఆథర్స్ ఈ భృహత్ కార్యక్రమంలో భాగం పంచుకున్నారు. అరబ్ పబ్లిషర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అహ్మద్ అల్ హమ్దాన్ మాట్లాడుతూ, ఇలాంటి కార్యక్రమాలు చదవడం పట్ల సమాజంలో అవగాహనను మరింత పెంచుతాయని అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్