కువైట్లో 1 మిలియన్ భారతీయులు
- January 14, 2019_1547445678.jpg)
కువైట్ సిటీ: కువైట్ అభివృద్ధిలో భారతీయుల పాత్ర చెప్పుకోదగ్గ స్థాయిలో వుందని కువైట్లో భారత అంబాసిడర్ జీవ సాగర్ అభిప్రాయపడ్డారు. 'వలసదారుల దినోత్సవం' నేపథ్యంలో జీవ సాగర్ ఈ వ్యాఖ్యలు చేశారు. కువైట్లోని డిప్లమాటిక్ కార్ప్స్కి సంబంధించిన పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యునైటెడ్ కింగ్డమ్, సౌత్ ఆఫ్రికాకి చెందిన రాయబారులు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. సౌతాఫ్రికా, యునైటెడ్ కింగ్డమ్లో కూడా భారతీయులు ఎక్కువగా వున్నారనీ, మహాత్మా గాంధీ ఆయా దేశాల్లో కొంత కాలం నివసించారని ఈ సందర్భంగా జీవ కుమార్ చెప్పారు. ఏ దేశంలో వున్నా భారతీయులు ఆ దేశ సంస్కృతీ సంప్రదాయాల్ని అలవరచుకోవడంతోపాటు, తమ దేశ సంస్కృతీ సంప్రదాయాల్ని కొనసాగిస్తుంటారని జీవకుమార్ చెప్పారు. కువైట్ ప్రభుత్వం, భారత వలసదారులకు అందిస్తున్న సహాయ సహకారాలకు కృతజ్ఞతలు తెలిపారాయన.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!