ఈ దుస్తులు ధరిస్తే 2,000 ఒమన్ రియాల్స్ జరీమానా
- January 14, 2019
మస్కట్: మిలిటరీ దుస్తులు లేదా ఆ తరహా దుస్తుల్ని పబ్లిక్ అథారిటీ ఫర్ కన్స్యుమర్ ప్రొటెక్షన్ (పిఎసిపి) బ్యాన్ చేసింది. దుస్తులతోపాటు, ఆ తరహా యాక్సెసరీస్ని కూడా ఒమన్లో బ్యాన్ చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. పిఎసిపి ఛైర్మన్ మినిస్టీరియల్ డిక్రీ 9/2019 ప్రకటించిన తర్వాత ఈ నిబంధన అమల్లోకి వచ్చింది. ఆర్టికల్ 1 - డెసిషన్ ప్రకారం మిలిటరీ తరహా దుస్తుల్ని ధరించడం నిషిద్ధం, ఆర్టికల్ 2 ప్రకారం ఈ నిబంధనను ఉల్లంఘించినవారికి 50 ఒమన్ రియాల్స్కి తక్కువ కాకుండా జరీమానా విధిస్తారు. ఒకవేళ పదే పదే నిబంధనల ఉల్లంఘనకు పాల్పడితే 2,000 ఒమన్ రియాల్స్ వరకూ జరీమానా విధిస్తామని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!







