లేబర్ చట్టం ఉల్లంఘన: 2018లో 4,500 మంది వలసదారుల డిపోర్టేషన్
- January 14, 2019
మస్కట్: 4,500 మందికి పైగా వలసదారుల్ని 2018లో దేశం నుంచి డిపోర్టేషన్ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ పేర్కొంది. 5,000 మంది వరకు వలసదారుల్ని అరెస్ట్ చేయడం కూడా జరిగిందని మినిస్ట్రీ వెల్లడించిన వివరాల ప్రకారం తెలుస్తోంది. మొత్తంగా 4,557 మందిని 2018లో డిపోర్ట్ చేశారు. 5,413 మందిని అరెస్ట్ చేశారు. లేబర్ చట్టంలోని పలు నిబంధనల్ని వీరు ఉల్లంఘించారు. మే 6 నుంచి మే 12 మధ్య మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ 764 మందిని అరెస్ట్ చేసింది. 2018లో ఒకేసారి జరిగిన అరెస్టుల్లో ఇదే అత్యధికం. అక్టోబర్లో 672 మందిని అరెస్ట్ చేశారు. సెప్టెంబర్లో 636 మంది అరెస్టయ్యారు. అక్టోబర్లో 1,481 మందిని డిపోర్ట్ చేయగా, నవంబర్లో 1,078 మంది డిపోర్ట్ అయ్యారు.
తాజా వార్తలు
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!







