లేబర్ చట్టం ఉల్లంఘన: 2018లో 4,500 మంది వలసదారుల డిపోర్టేషన్
- January 14, 2019మస్కట్: 4,500 మందికి పైగా వలసదారుల్ని 2018లో దేశం నుంచి డిపోర్టేషన్ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ పేర్కొంది. 5,000 మంది వరకు వలసదారుల్ని అరెస్ట్ చేయడం కూడా జరిగిందని మినిస్ట్రీ వెల్లడించిన వివరాల ప్రకారం తెలుస్తోంది. మొత్తంగా 4,557 మందిని 2018లో డిపోర్ట్ చేశారు. 5,413 మందిని అరెస్ట్ చేశారు. లేబర్ చట్టంలోని పలు నిబంధనల్ని వీరు ఉల్లంఘించారు. మే 6 నుంచి మే 12 మధ్య మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ 764 మందిని అరెస్ట్ చేసింది. 2018లో ఒకేసారి జరిగిన అరెస్టుల్లో ఇదే అత్యధికం. అక్టోబర్లో 672 మందిని అరెస్ట్ చేశారు. సెప్టెంబర్లో 636 మంది అరెస్టయ్యారు. అక్టోబర్లో 1,481 మందిని డిపోర్ట్ చేయగా, నవంబర్లో 1,078 మంది డిపోర్ట్ అయ్యారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం