41 మంది అక్రమ వలస కార్మికుల అరెస్ట్
- January 16, 2019
మస్కట్: 41 మంది అక్రమ వలస కార్మికుల్ని అరెస్ట్ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ అధికారులు పేర్కొన్నారు. అష్ షర్కియా నార్త్ గవర్నరేట్ పరిధిలో ఈ అరెస్టులు జరిగాయి. లేబర్ చట్టాన్ని ఉల్లంఘించినందున వీరిని అరెస్ట్ చేసినట్లు అధికారులు వివరించారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ మేన్ పవర్ - నార్త్ షర్కియా, జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్ తనిఖీలు నిర్వహించి, 41 మంది కార్మికుల్ని అరెస్ట్ చేసినట్లు మినిస్ట్రీ ఓ ప్రకటనలో తెలియజేసింది.
తాజా వార్తలు
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!







