బ్రెగ్జిట్లో ఓడారు.. విశ్వాసంలో నెగ్గారు..
- January 17, 2019
బ్రిటన్ పార్లమెంట్ సభ్యులు ఆ దేశ ప్రధాని థెరిసా మె పై విశ్వాసం ఉంచారు. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదలగాలన్న నిర్ణయం (బ్రెగ్జిట్)పై జరిగిన ఓటింగ్లో ఆమె ఓడిపోయారు. కానీ, ఆమెపై పార్లమెంట్లో జరిగిన అవిశ్వాస పరీక్షలో మాత్రం విజయం సాధించారు. అంటే తనపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో థెరిసా మె గెలుపొందారు. దీంతో థెరిసా బ్రిటన్ ప్రధానిగా కొనసాగనున్నారు.
325 మంది ఎంపీలున్న బ్రిటన్ పార్లమెంట్లో కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ప్రధానమంత్రి థెరెసా మె పై లేబర్ పార్టీ అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టి ఓటింగ్ నిర్వహించారు. ఇందులో 306 మంది ఎంపీలు థెరిసాకు అనుకూలంగా ఓటు వేశారు.
ఫలితంగా లేబర్ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. అనంతరం బ్రెగ్జిట్ ఒప్పందంపై చర్చలకు రావాల్సిందిగా ప్రతిపక్ష నేతలను బ్రిటన్ ప్రధాని థెరెసా ఆహ్వానించారు. బ్రెగ్జిట్ ఒప్పందంపై వీలైనంత త్వరగా నిర్ణయానికి రావాలని ఆమె పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్