యూఏఈలో భారత వలసదారులకు ఎంబసీ హెచ్చరిక
- January 18, 2019
యూఏఈ:యూఏఈలో భారత వలసదారులకు ఎంబసీ హెచ్చరికలు జారీ చేసింది. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ పట్ల అబ్రీపమత్తంగా వుండాలని ఎంబసీ, ట్విట్టర్ ద్వారా భారత వలసదారుల్ని అప్రమత్తం చేసింది. 02-4492700 నంబర్ ద్వారా వచ్చే ఫోన్ కాల్స్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విశ్వసించరాదనీ, ఆ నంబర్ ద్వారా మోసగాళ్ళు బ్యాంక్ అకౌంట్ డిటెయిల్స్ సేకరించడం, లేదా తమ ఖాతాల్లోకి డబ్బులు పంపించాలని కోరడం జరుగుతోందని ఎంబసీ పేర్కొంది. ఎవరికైనా ఒకవేళ ఆ నంబర్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చినా, అలాంటి కాల్స్ ఇతర నంబర్ల నుంచి వచ్చినా వెంటనే సంబంధిత అధికారులకు పిర్యాదు చేయాలని ఎంబసీ సూచించింది.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







