యూఏఈలో భారత వలసదారులకు ఎంబసీ హెచ్చరిక
- January 18, 2019యూఏఈ:యూఏఈలో భారత వలసదారులకు ఎంబసీ హెచ్చరికలు జారీ చేసింది. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ పట్ల అబ్రీపమత్తంగా వుండాలని ఎంబసీ, ట్విట్టర్ ద్వారా భారత వలసదారుల్ని అప్రమత్తం చేసింది. 02-4492700 నంబర్ ద్వారా వచ్చే ఫోన్ కాల్స్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విశ్వసించరాదనీ, ఆ నంబర్ ద్వారా మోసగాళ్ళు బ్యాంక్ అకౌంట్ డిటెయిల్స్ సేకరించడం, లేదా తమ ఖాతాల్లోకి డబ్బులు పంపించాలని కోరడం జరుగుతోందని ఎంబసీ పేర్కొంది. ఎవరికైనా ఒకవేళ ఆ నంబర్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చినా, అలాంటి కాల్స్ ఇతర నంబర్ల నుంచి వచ్చినా వెంటనే సంబంధిత అధికారులకు పిర్యాదు చేయాలని ఎంబసీ సూచించింది.
తాజా వార్తలు
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..
- ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్..
- కాలిఫోర్నియా లాంగ్ బీచ్లో కాల్పుల కలకలం
- ఉమ్ రామూల్, అల్ బర్షాలోని ఆర్టీఏ కేంద్రాలు అప్గ్రేడ్
- దుబాయ్ కు పోటెత్తుతున్న భారతీయులు..!
- సౌదీ రాజుకు HM సుల్తాన్ సంతాపం
- టాప్ 20 ప్రపంచ కార్ మార్కెట్లలో సౌదీ అరేబియా
- ఇన్వెస్ట్ స్కామ్..బౌన్స్ చెక్కు జారీ చేసిన వ్యక్తికి జైలు శిక్ష
- యూఏఈలో వేసవి ప్రారంభం వరకు వర్షాలు..!
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..