పోలీసు అకాడమీ ముందు పేలిన కారు బాంబు, 21 మంది మృతి
- January 18, 2019కొలంబియాలో పోలీసు అకాడమీ ముందు కారు బాంబు పేలింది. ఈ ఘటనలో 21 మంది మృతిచెందారు. మరో 68 మంది గాయపడ్డారు. పేలుడుతో బొగట నగరంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. పోలీసు అకాడమీ దగ్గర ఉన్న బిల్డింగ్లు పేలుడు ప్రభావానికి లోనయ్యాయి. రూఫ్టాప్ల టైల్స్ ఎగిరిపోయాయి. ఉగ్రదాడి వల్ల మృతిచెందిన పోలీసులకు సంఘీభావం ప్రకటిస్తున్నట్లు బొగట మేయర్ తన ట్వీట్లో తెలిపారు. డ్రగ్ ట్రాఫికర్స్, లెఫ్టిస్ట్ గెరిల్లాల మధ్య తరుచూ కొలంబియాలో కారు బాంబు దాడులు జరుగుతూనే ఉన్నాయి. అయితే తాజా పేలుడుకు మాత్రం ఇంత వరకు ఎవరూ బాధ్యత ప్రకటించలేదు.
తాజా వార్తలు
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం
- దుబాయ్లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ