పోలీసు అకాడమీ ముందు పేలిన కారు బాంబు, 21 మంది మృతి
- January 18, 2019
కొలంబియాలో పోలీసు అకాడమీ ముందు కారు బాంబు పేలింది. ఈ ఘటనలో 21 మంది మృతిచెందారు. మరో 68 మంది గాయపడ్డారు. పేలుడుతో బొగట నగరంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. పోలీసు అకాడమీ దగ్గర ఉన్న బిల్డింగ్లు పేలుడు ప్రభావానికి లోనయ్యాయి. రూఫ్టాప్ల టైల్స్ ఎగిరిపోయాయి. ఉగ్రదాడి వల్ల మృతిచెందిన పోలీసులకు సంఘీభావం ప్రకటిస్తున్నట్లు బొగట మేయర్ తన ట్వీట్లో తెలిపారు. డ్రగ్ ట్రాఫికర్స్, లెఫ్టిస్ట్ గెరిల్లాల మధ్య తరుచూ కొలంబియాలో కారు బాంబు దాడులు జరుగుతూనే ఉన్నాయి. అయితే తాజా పేలుడుకు మాత్రం ఇంత వరకు ఎవరూ బాధ్యత ప్రకటించలేదు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!