దొంగతనం కేసులో ఇద్దరి అరెస్ట్
- January 21, 2019
మస్కట్:దొంగతనాలకు పాల్పడటం, ఇళ్ళలోకి చొచ్చుకు వెళ్ళేందుకు గోడల్ని పగలగొట్టడం వంటి నేరాలకు పాల్పడినందుకుగాను ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేశారు. వీరు మూడు ఇళ్ళను దొంగతనాల కోసం ధ్వంసం చేసినట్లు పోలీసులు తెలిపారు. విలాయత్ ఆఫ్ జలన్ బాని బు అలిలో ఈ ఘటన చోటు చేసుకుంది. దొంగిలించిన వస్తువుల్ని విక్రయించేసినట్లు నిందితులు పోలీసుల విచారణలో వివరించారు. జలన్ బాని బు అలి పోలీస్ స్టేషన్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ - సౌత్ షర్కియా పోలీస్ కమాండ్ నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటనలో పేర్కొంది. నిందితులు తమ నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు వివరించారు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







