దొంగతనం కేసులో ఇద్దరి అరెస్ట్
- January 21, 2019
మస్కట్:దొంగతనాలకు పాల్పడటం, ఇళ్ళలోకి చొచ్చుకు వెళ్ళేందుకు గోడల్ని పగలగొట్టడం వంటి నేరాలకు పాల్పడినందుకుగాను ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేశారు. వీరు మూడు ఇళ్ళను దొంగతనాల కోసం ధ్వంసం చేసినట్లు పోలీసులు తెలిపారు. విలాయత్ ఆఫ్ జలన్ బాని బు అలిలో ఈ ఘటన చోటు చేసుకుంది. దొంగిలించిన వస్తువుల్ని విక్రయించేసినట్లు నిందితులు పోలీసుల విచారణలో వివరించారు. జలన్ బాని బు అలి పోలీస్ స్టేషన్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ - సౌత్ షర్కియా పోలీస్ కమాండ్ నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటనలో పేర్కొంది. నిందితులు తమ నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు వివరించారు.
తాజా వార్తలు
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్







