కర్ణాటకలో ఘోర పడవ ప్రమాదం...
- January 21, 2019
కర్ణాటకలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. కార్వార్ ప్రాంతంలో నదిలో పడవ బోల్తా పడడంతో 16 మంది మృతి చెందారు. మరో ఎనిమిది మంది కోసం గాలిస్తున్నారు. ర్మగూడజత్రాలో జరుగుతున్న జాతరకు హాజరై తిరిగివెళ్తుండగా కార్వార్ ప్రాంతంలో నదిలో పడవ బోల్తా పడింది. విషయం తెలుసుకున్న అధికారులు సముద్రంలో గాలించారు.
దీంతో 16 మంది మృతదేహాలు బయటపడ్డాయి. ప్రమాదం జరిగినప్పుడు 24 మంది ఉన్నారు. హెలికాప్టర్లు, గజ ఈతగాళ్లను రంగంలోకి దింపి గల్లంతైన ఎనిమిది మంది కోసం గాలింపు చేపట్టారు. ఉన్నతాధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







