అగ్నిప్రమాదం: 11 మంది నావికులు మృతి
- January 22, 2019
మాస్కో: సముద్రంలో సంభవించిన అగ్నిప్రమాదంలో 11 మంది నావికులు మృతిచెందారు. ఈ విషాద సంఘటన రష్యా ప్రదేశిక సముద్ర జలాల్లోని క్రెచ్ ైస్ట్రెట్ జలసంధిలో చోటుచేసుకుంది. ఒక షిప్లోని లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ను మరొక షిప్లోని ట్యాంకర్లోకి మార్పిడి చేస్తుండగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక షిప్లో 17 క్రూ మెంబర్స్ ఉండగా.. వీరిలో తొమ్మిది మంది టర్కిష్ జాతీయులు, ఎనిమిది మంది భారతీయులు ఉన్నారు. మరొక షిప్లో 15 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో ఏడుగురు టర్కిష్ జాతీయులు కాగా ఏడుగురు భారతీయులు. 11 మంది నావికులు సంఘటనా స్థలంలోనే చనిపోగా తొమ్మిది మంది ఆచూకీ తెలియకుండా పోయింది. మరో 12 మందిని ఇప్పటివరకు రక్షించారు.
తాజా వార్తలు
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్







