యూఏఈలో మూడు రోజుల్లోనే ఇండియన్స్కి పాస్పోర్ట్
- January 23, 2019
దుబాయ్: యూఏఈలో ఇండియన్స్ కేవలం మూడు రోజుల్లోనే పాస్పోర్ట్లను పొందేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు సీనియర్ డిప్లమాట్స్ వెల్లడించారు. పాస్పోర్ట్ ఇష్యూయెన్స్ టైమ్ని సగానికి తగ్గించేందుకుగాను ఆన్లైన్ పాస్పోర్ట్ సిస్టమ్ని సెంట్రలైజ్డ్ చేయనునట్లు అధికారులు తెలిపారు. వారణాసిలో జరిగిన ప్రవాసీ భారతీయ దివస్ కన్వెన్షన్లో ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతూ చిప్ బేస్డ్ ఇ-పాస్పోర్ట్స్ని ఇండియన్ సిటిజన్స్ కోసం రూపొందిస్తున్నామని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా తమ ఎంబసీలు పాస్పోర్ట్ సేవా ప్రాజెక్ట్తో కనెక్ట్ అయి వున్నాయని మోడీ అన్నారు. వీసా నుంచి పిఐఓ (పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్) మరియు ఓసిఐ (ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా) కార్డ్స్కి సంబంధించి ప్రాసెస్ నడుస్తోందని తెలిపారాయన. యూఏఈలో టాప్ ఇండియన్ డిప్లమాట్స్ ఈ విషయమై స్పందిస్తూ, ఇండియాలోని పాస్పోర్ట్ సేవా కేంద్ర ప్రాజెక్ట్తో తమ సిస్టమ్స్ కనెక్షన్కి సంబంధించి ఇంటిగ్రేషన్ ప్రిపరేషన్స్ జరుగుతున్నాయని అన్నారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్