యూఏఈలో మూడు రోజుల్లోనే ఇండియన్స్కి పాస్పోర్ట్
- January 23, 2019
దుబాయ్: యూఏఈలో ఇండియన్స్ కేవలం మూడు రోజుల్లోనే పాస్పోర్ట్లను పొందేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు సీనియర్ డిప్లమాట్స్ వెల్లడించారు. పాస్పోర్ట్ ఇష్యూయెన్స్ టైమ్ని సగానికి తగ్గించేందుకుగాను ఆన్లైన్ పాస్పోర్ట్ సిస్టమ్ని సెంట్రలైజ్డ్ చేయనునట్లు అధికారులు తెలిపారు. వారణాసిలో జరిగిన ప్రవాసీ భారతీయ దివస్ కన్వెన్షన్లో ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతూ చిప్ బేస్డ్ ఇ-పాస్పోర్ట్స్ని ఇండియన్ సిటిజన్స్ కోసం రూపొందిస్తున్నామని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా తమ ఎంబసీలు పాస్పోర్ట్ సేవా ప్రాజెక్ట్తో కనెక్ట్ అయి వున్నాయని మోడీ అన్నారు. వీసా నుంచి పిఐఓ (పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్) మరియు ఓసిఐ (ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా) కార్డ్స్కి సంబంధించి ప్రాసెస్ నడుస్తోందని తెలిపారాయన. యూఏఈలో టాప్ ఇండియన్ డిప్లమాట్స్ ఈ విషయమై స్పందిస్తూ, ఇండియాలోని పాస్పోర్ట్ సేవా కేంద్ర ప్రాజెక్ట్తో తమ సిస్టమ్స్ కనెక్షన్కి సంబంధించి ఇంటిగ్రేషన్ ప్రిపరేషన్స్ జరుగుతున్నాయని అన్నారు.
తాజా వార్తలు
- షైఖ్ ఇసా బిన్ సల్మాన్ బ్రిడ్జిపై రాకపోకలపై ఆంక్షలు..!!
- సముద్ర భద్రత, నౌకాయాన స్వేచ్ఛకు ఒమాన్ మద్దతు..!!
- సౌదీలో కొత్త జనరల్ ఎడ్యుకేషన్ చట్టానికి ఆమోదం..!!
- సౌదీలో సాటా నైట్ క్రికెట్ టోర్నమెంట్ ఘన విజయం..
- 45 రోజుల పాటు దుబాయ్ ఎయిర్పోర్ట్ ట్రాన్సిట్లో దాక్కున్న డ్రగ్స్ స్మగ్లర్ అరెస్ట్..!!
- దుబాయ్ 'ఇన్వైట్' పథకానికి భారీ స్పందన..48 గంటల్లో 10 వేలకుపైగా దరఖాస్తులు
- బార్డర్ ఎగ్జిట్ రూల్స్, ట్రాఫిక్ ఫైన్స్ పై కువైట్ క్లారిటీ..!!
- హర్మూజ్లో ఉద్రిక్తత..భారతీయ సిబ్బంది ఉన్న గ్యాస్ ట్యాంకర్ లక్ష్యంగా దాడి
- బ్లాక్ సిలో నౌక పై దాడి..భారతీయుడు దుర్మరణం
- విద్యార్థుల కేసు విచారణపై స్పష్టత ఇచ్చిన సీజేఐ సూర్యకాంత్!







