శంషాబాద్ ఎయిర్ పోర్ట్ రోడ్డులో మినీ బస్సు బీభత్సం
- January 25, 2019శంషాబాద్ ఎయిర్ పోర్ట్ రోడ్డులో ఆర్టీసీ మినీ బస్సు బీభత్సం సృష్టించింది. రాజేంద్రనగర్ డిపోకు చెందిన ఆర్టిసి మినీ బస్సు వెనుక టైర్ పేలి ..రోడ్డు మధ్యలోని గోడను ఢీకొట్టింది. అప్పటికి కంట్రోల్ కాక అవతలి రోడ్డు నుండి గార్డెన్ లోకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తు ఎయిర్ పోర్ట్ రూట్ లో ఎలాంటి వాహానాలు రాకపోవడంతో ప్రమాదం తప్పింది. నలుగురికి మాత్రం స్వల్ప గాయాలయ్యాయి.
తాజా వార్తలు
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు
- కువైట్లో బ్యాచిలర్లకు కొత్త కష్టాలు..!
- QR247 మిలియన్లు తిరిగి చెల్లించాలని సీఈఓను ఆదేశించిన కోర్టు
- 2023లో 99%కి చేరుకున్న సౌదీ ఇంటర్నెట్ వినియోగం
- మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం.. అగ్రస్థానంలో భారతీయులు
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ సీజన్..మరో 3 రోజులు పొడిగింపు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం