7 డ్రైవింగ్ మిస్టేక్స్: జరీమానాలు తప్పవ్ జాగ్రత్త
- January 25, 2019అబుదాబీ పోలీసులు యూఏఈ డ్రైవర్స్కి కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారు. డిస్ట్రాక్ట్డ్ డ్రైవింగ్ ప్రమాదాలకు దారి తీసే అవకాశం వుందనీ, క్షణాల్లో ఈ ప్రమాదాలు జరుగుతాయని ట్రాఫిక్ అధికారులు చెబుతున్నారు. డ్రైవింగ్ చేస్తున్న సమయంలో మొబైల్ ఫోన్ని వినియోగించడం అనేది కామన్ తప్పిదంగా చెబుతున్నారు అధికారులు. ఇలా చేస్తే 800 దిర్హామ్ల జరీమానా, 4 బ్లాక్ పాయింట్స్ తప్పవని అధికారులు హెచ్చరించారు. ఈ తరహా మొత్తం ఏడు ఉల్లంఘనలకు వాహనదారులు పాల్పడే అవకాశముందంటున్న అధికారులు, వాటి వివరాల్ని పేర్కొన్నారు. వాహనంలో వున్న ఇతరులు ఫిల్మింగ్ చేయడం, స్మోకింగ్ ఈటింగ్ డ్రింకింగ్, రేడియో లేదా సౌండ్ సిస్టమ్ని అడ్జస్ట్ చేయడం, కారులోని వస్తువుల్ని తీసేందుకు ప్రయత్నించడం, జీపీఎస్ వినియోగించడం అలాగే మ్యాప్ని చదవడం, హెయిర్ స్టైలింగ్ అలాగే మేకప్ సరిచూసుకోవడం వంటివి ప్రమాదాలకు కారణం.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..