బ్రెజిల్‌లో కూలిన బ్రిడ్జి - 7మంది మృతి

- January 26, 2019 , by Maagulf
బ్రెజిల్‌లో కూలిన బ్రిడ్జి - 7మంది  మృతి

బ్రెజిల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. బెలో హారిజాంటేలో బ్రిడ్జి కూలిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు చనిపోయారు. సుమారు 200 మంది గల్లంతయ్యారు. అత్యవసర చర్యలు చేపట్టన అధికారులు ఏడుగురి మృతదేహాలను వెలికితీశారు. గల్లంతైన వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. వరదలా దూసుకొచ్చిన బురద తాకిడికి బ్రిడ్జి కూలింది. దాంతో పరిసర ప్రాంతాల్లోని ఇళ్లు ధ్వంసం అయ్యాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com