బ్రెజిల్లో కూలిన బ్రిడ్జి - 7మంది మృతి
- January 26, 2019
బ్రెజిల్లో ఘోర ప్రమాదం జరిగింది. బెలో హారిజాంటేలో బ్రిడ్జి కూలిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు చనిపోయారు. సుమారు 200 మంది గల్లంతయ్యారు. అత్యవసర చర్యలు చేపట్టన అధికారులు ఏడుగురి మృతదేహాలను వెలికితీశారు. గల్లంతైన వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. వరదలా దూసుకొచ్చిన బురద తాకిడికి బ్రిడ్జి కూలింది. దాంతో పరిసర ప్రాంతాల్లోని ఇళ్లు ధ్వంసం అయ్యాయి.
తాజా వార్తలు
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా