ఒమన్లో 220 మందికి పైగా ఇల్లీగల్ వర్కర్స్ అరెస్ట్
- January 31, 2019
మస్కట్: మస్కట్లోని పలు ప్రాంతాల నుంచి 203 మందికి పైగా ఇల్లీగల్ వర్కర్స్ని అరెస్ట్ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ వెల్లడించింది. మినిస్ట్రీ వెల్లడించిన వివరాల ప్రకారం అరెస్టయినవారిలో 55 మంది కార్మికులు, పబ్లిక్ ప్రాంతాల్లో కార్ క్లీనర్స్గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. జనవరిలో నిర్వహించిన తనికీల్లో 203 మంది ఇల్లీగల్ వర్కర్స్ని అరెస్ట్ చేయడం జరిగిందనీ, వీరిలో 148 మంది వలసదారులైన కార్మికులు మవాలెహ్ సెంట్రల్ మార్కెట్లో కూరగాయలు మరియు పండ్లు అమ్మేవారిగా పనిచేస్తున్నారనీ మినిస్ట్రీ, ఆన్లైన్లో విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







