ఒమన్లో 220 మందికి పైగా ఇల్లీగల్ వర్కర్స్ అరెస్ట్
- January 31, 2019
మస్కట్: మస్కట్లోని పలు ప్రాంతాల నుంచి 203 మందికి పైగా ఇల్లీగల్ వర్కర్స్ని అరెస్ట్ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ వెల్లడించింది. మినిస్ట్రీ వెల్లడించిన వివరాల ప్రకారం అరెస్టయినవారిలో 55 మంది కార్మికులు, పబ్లిక్ ప్రాంతాల్లో కార్ క్లీనర్స్గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. జనవరిలో నిర్వహించిన తనికీల్లో 203 మంది ఇల్లీగల్ వర్కర్స్ని అరెస్ట్ చేయడం జరిగిందనీ, వీరిలో 148 మంది వలసదారులైన కార్మికులు మవాలెహ్ సెంట్రల్ మార్కెట్లో కూరగాయలు మరియు పండ్లు అమ్మేవారిగా పనిచేస్తున్నారనీ మినిస్ట్రీ, ఆన్లైన్లో విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- పార్ట్టైం జాబ్ చేశారనే అనుమానంతో అమెరికాలో ఇండియన్ స్టూడెంట్స్ అరెస్ట్!
- JEE Main 2026 : అడ్మిట్ కార్డులు విడుదల..
- చిన్నస్వామిలో మ్యాచ్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
- ఏపీ గేమ్ ఛేంజర్ గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్..
- అమెరికా: L1 వీసాపై పని లేకుండా ఉంటే ఏమవుతుందో తెలుసా?
- పట్టాలెక్కిన తొలి వందే భారత్ స్లీపర్ రైలు
- అలా చేస్తే వదిలేదే లేదు: సీపీ సజ్జనార్
- మర్డర్ వైరల్ వీడియోపై సౌదీ అరేబియా క్లారిటీ..!!
- బహ్రెయిన్ లో కోల్డ్ మార్నింగ్..పడిపోయిన ఉష్ణోగ్రతలు..!!
- దుబాయ్లోని 2 కమ్యూనిటీలలో పెయిడ్ పార్కింగ్..డైలీ రోటిన్స్ ఎఫెక్ట్..!!







