నల్ల చొక్కా ధరించి అసెంబ్లీకి వచ్చిన చంద్రబాబు
- February 01, 2019
అమరావతి:కేంద్రం ఏపీపై వివక్ష చూపుతోందని చంద్రబాబు మండిపడ్డారు. ఇవాళ ప్రత్యేక హోదా సాధన సమితి బంద్ పిలుపునకు మద్దతుగా నల్ల చొక్కా ధరించి అసెంబ్లీకి వచ్చారు. ఏపీ హక్కుల సాధన కోసం అంతా కలిసి పోరాడాలని చంద్రబాబు పిలుపిచ్చారు. ఏపీకి సాయం అందించడంలో కేంద్రం వివక్ష చూపుతుందన్నారు. ప్రజాసంఘాలు, పార్టీలు కలిసిపోరాటం చేయాల్సిన అవసరం ఉందున్నారు.
తాజా వార్తలు
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!