అబ్స్కాండింగ్ రిపోర్ట్ ఫైలింగ్ చెయ్యకపోతే 50,000 దిర్హామ్ల జరీమానా
- February 02, 2019
అబుదాబీలో ఓ వ్యక్తి అబ్ స్కాండింగ్ రిపోర్ట్ ఫైనల్ చేయని కారణంగా 50,000 దిర్హామ్ల జరీమానాకి గురయ్యాడు. రన్ వే వర్కర్కి సంబంధించి 10 రోజుల గ్రేస్ పీరియడ్లో అబ్స్కాండింగ్ రిపోర్ట్ ఫైల్ చేయని కారణంగా నిందితుడికి ఈ జరీమానా విధించినట్లు న్యాయస్థానం పేర్కొంది. కాగా, ఉద్యోగి అబ్స్కాండింగ్పై 9 రోజుల లోపే తాను తహ్సీల్ సర్వీస్ సెంటర్కి ఫిర్యాదు చేసినట్లు నిందితుడు వివరించారు. మరో ఎంప్లాయర్ వద్ద ఆ వ్యక్తి (అబ్స్కాండింగ్ అయిన వ్యక్తి) ఉద్యోగానికి చేరినట్లు నిందితుడు పేర్కొన్నారు. చట్ట ప్రకారం అబ్స్కాడింగ్కి సంబంధించి పోలీస్ మరియు మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఎమిరటైజేషన్కి నిర్ణీత గడువులోగా సమాచారం ఇవ్వవలసి వుంటుంది. లేనిపక్షంలో 50,000 దిర్హామ్ల జరీమానా తప్పదు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్