అబ్స్కాండింగ్ రిపోర్ట్ ఫైలింగ్ చెయ్యకపోతే 50,000 దిర్హామ్ల జరీమానా
- February 02, 2019
అబుదాబీలో ఓ వ్యక్తి అబ్ స్కాండింగ్ రిపోర్ట్ ఫైనల్ చేయని కారణంగా 50,000 దిర్హామ్ల జరీమానాకి గురయ్యాడు. రన్ వే వర్కర్కి సంబంధించి 10 రోజుల గ్రేస్ పీరియడ్లో అబ్స్కాండింగ్ రిపోర్ట్ ఫైల్ చేయని కారణంగా నిందితుడికి ఈ జరీమానా విధించినట్లు న్యాయస్థానం పేర్కొంది. కాగా, ఉద్యోగి అబ్స్కాండింగ్పై 9 రోజుల లోపే తాను తహ్సీల్ సర్వీస్ సెంటర్కి ఫిర్యాదు చేసినట్లు నిందితుడు వివరించారు. మరో ఎంప్లాయర్ వద్ద ఆ వ్యక్తి (అబ్స్కాండింగ్ అయిన వ్యక్తి) ఉద్యోగానికి చేరినట్లు నిందితుడు పేర్కొన్నారు. చట్ట ప్రకారం అబ్స్కాడింగ్కి సంబంధించి పోలీస్ మరియు మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఎమిరటైజేషన్కి నిర్ణీత గడువులోగా సమాచారం ఇవ్వవలసి వుంటుంది. లేనిపక్షంలో 50,000 దిర్హామ్ల జరీమానా తప్పదు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







