అబ్స్కాండింగ్ రిపోర్ట్ ఫైలింగ్ చెయ్యకపోతే 50,000 దిర్హామ్ల జరీమానా
- February 02, 2019అబుదాబీలో ఓ వ్యక్తి అబ్ స్కాండింగ్ రిపోర్ట్ ఫైనల్ చేయని కారణంగా 50,000 దిర్హామ్ల జరీమానాకి గురయ్యాడు. రన్ వే వర్కర్కి సంబంధించి 10 రోజుల గ్రేస్ పీరియడ్లో అబ్స్కాండింగ్ రిపోర్ట్ ఫైల్ చేయని కారణంగా నిందితుడికి ఈ జరీమానా విధించినట్లు న్యాయస్థానం పేర్కొంది. కాగా, ఉద్యోగి అబ్స్కాండింగ్పై 9 రోజుల లోపే తాను తహ్సీల్ సర్వీస్ సెంటర్కి ఫిర్యాదు చేసినట్లు నిందితుడు వివరించారు. మరో ఎంప్లాయర్ వద్ద ఆ వ్యక్తి (అబ్స్కాండింగ్ అయిన వ్యక్తి) ఉద్యోగానికి చేరినట్లు నిందితుడు పేర్కొన్నారు. చట్ట ప్రకారం అబ్స్కాడింగ్కి సంబంధించి పోలీస్ మరియు మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఎమిరటైజేషన్కి నిర్ణీత గడువులోగా సమాచారం ఇవ్వవలసి వుంటుంది. లేనిపక్షంలో 50,000 దిర్హామ్ల జరీమానా తప్పదు.
తాజా వార్తలు
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..