ఎమిరేట్స్ విమానం ఎమర్జన్సీ ల్యాండింగ్
- February 02, 2019దుబాయ్ నుంచి జకార్తా వెళుతున్న ఎమిరేట్స్ విమానం అత్యవసరంగా కొచ్చిన్లో ల్యాండ్ అయ్యింది. విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో విమానాన్ని ఎమర్జన్సీ ల్యాండ్ చేసి, బాధితుడ్ని ఆసుపత్రికి తరలించారు. అయితే దురదృష్టవశాత్తూ ఆ ప్రయాణీకుడు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఆసుపత్రి వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం మృతుడ్ని ఇండోనేసియాకి చెందిన 59 ఏళ్ళ వ్యక్తిగా గుర్తించారు. మృతదేహాన్ని ఆసుపత్రిలోని మార్చ్యురీలో వుంచారు. సంబంధీకులకు సమాచారం పంపించారు. ఫార్మాలిటీస్ అనంతరం, మృతదేహాన్ని స్వదేశానికి తరలిస్తారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..