ఏపీకి రూ 5.56 లక్షల కోట్ల ఇచ్చాం..వైసీపీ అవినీతిలో కూరుకుపోయింది: అమిత్ షా
- February 04, 2019
చంద్రబాబు యూటర్న్ ముఖ్యమంత్రన్నారు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా. రాష్ట్ర ప్రజలను చంద్రబాబు తప్పుదోవ పట్టిస్తున్నారని విజయనగరంలో నిర్వహించిన బీజేపీ శక్తి కేంద్ర సమావేశంలో అమిత్ షా ఆరోపించారు. ఏపీని మోడీ తప్ప ఎవరూ రక్షించలేరన్నారు. 20 జాతీయ సంస్థలను ఏపీకిచ్చామని.. ఐతే బీజేపీ ప్రభుత్వం ఏమీ చేయలేదని అబద్ధాలు చెబుతున్నారంటూ ధ్వజమెత్తారు. ఇప్పటివరకు 5.56 లక్షల కోట్ల రూపాయలనుపైగా ఏపీకి ఇచ్చామన్నారు. ఏపీలో టీడీపీ, వైసీపీలు అవినీతిలో కూరుకుపోయాయని… రాయలసీమలో ఒక్క ప్రాజెక్టునూ పూర్తి చేయలేదని అమిత్ షా మండిపడ్డారు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







