ఏపీకి రూ 5.56 లక్షల కోట్ల ఇచ్చాం..వైసీపీ అవినీతిలో కూరుకుపోయింది: అమిత్ షా
- February 04, 2019
చంద్రబాబు యూటర్న్ ముఖ్యమంత్రన్నారు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా. రాష్ట్ర ప్రజలను చంద్రబాబు తప్పుదోవ పట్టిస్తున్నారని విజయనగరంలో నిర్వహించిన బీజేపీ శక్తి కేంద్ర సమావేశంలో అమిత్ షా ఆరోపించారు. ఏపీని మోడీ తప్ప ఎవరూ రక్షించలేరన్నారు. 20 జాతీయ సంస్థలను ఏపీకిచ్చామని.. ఐతే బీజేపీ ప్రభుత్వం ఏమీ చేయలేదని అబద్ధాలు చెబుతున్నారంటూ ధ్వజమెత్తారు. ఇప్పటివరకు 5.56 లక్షల కోట్ల రూపాయలనుపైగా ఏపీకి ఇచ్చామన్నారు. ఏపీలో టీడీపీ, వైసీపీలు అవినీతిలో కూరుకుపోయాయని… రాయలసీమలో ఒక్క ప్రాజెక్టునూ పూర్తి చేయలేదని అమిత్ షా మండిపడ్డారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







