ఏపీకి రూ 5.56 లక్షల కోట్ల ఇచ్చాం..వైసీపీ అవినీతిలో కూరుకుపోయింది: అమిత్ షా
- February 04, 2019చంద్రబాబు యూటర్న్ ముఖ్యమంత్రన్నారు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా. రాష్ట్ర ప్రజలను చంద్రబాబు తప్పుదోవ పట్టిస్తున్నారని విజయనగరంలో నిర్వహించిన బీజేపీ శక్తి కేంద్ర సమావేశంలో అమిత్ షా ఆరోపించారు. ఏపీని మోడీ తప్ప ఎవరూ రక్షించలేరన్నారు. 20 జాతీయ సంస్థలను ఏపీకిచ్చామని.. ఐతే బీజేపీ ప్రభుత్వం ఏమీ చేయలేదని అబద్ధాలు చెబుతున్నారంటూ ధ్వజమెత్తారు. ఇప్పటివరకు 5.56 లక్షల కోట్ల రూపాయలనుపైగా ఏపీకి ఇచ్చామన్నారు. ఏపీలో టీడీపీ, వైసీపీలు అవినీతిలో కూరుకుపోయాయని… రాయలసీమలో ఒక్క ప్రాజెక్టునూ పూర్తి చేయలేదని అమిత్ షా మండిపడ్డారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ