యూఏఈ రెసిడెంట్స్కి వెదర్ వార్నింగ్
- February 04, 2019
యూఏఈ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, రెసిడెంట్స్ కోసం ముఖ్యమైన వెదర్ అడ్వయిజరీని జారీ చేసింది. మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వాహనదారులు వాహనాలు నడిపే సమయంలో అప్రమత్తంగా వుండాలని సోషల్ మీడియా ద్వారా పేర్కొంది. ఈ క్రమంలో కొన్ని హెచ్చరికల్ని కూడా మినిస్ట్రీ జారీ చేయడం జరిగింది. వ్యాలీ స్ట్రీమ్స్ని క్రాస్ చేయడం, కూర్చోవడం ద్వారా ప్రమాదాలు కొనితెచ్చుకోవద్దనేది ఆ హెచ్చరికల్లో మొదటిది. వాలీ స్ట్రీమ్స్కి దూరంగా వుండాలి, ఎందుకంటే అవి వున్నపళంగా కుప్పకూలిపోవచ్చు. వాలీ స్ట్రీమ్స్ మీద వెళుతున్నప్పుడు వేగంగా దూసుకొచ్చే నీటి కారణంగా మీ వాహనం కొట్టుకుపోయే ప్రమాదం వుంటుంది. రోడ్లు, బ్రిడ్జిలపై నీరు ఓవర్ ఫ్లో అయ్యే అవకాశాలుంటాయి. నీటి మడుగులకు దగ్గరలో పిల్లల్ని వుండనీయొద్దు. స్లోపింగ్ రోడ్స్ వర్షపు నీటితో నిండిపోతాయి. వ్యాలీ స్ట్రీమ్స్లోకి చూడటం వల్ల డ్రౌజీగా ఫీలయి, అందులో పడిపోయే ప్రమాదం వుంటుంది.
తాజా వార్తలు
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!







