ఇస్తాంబుల్ లో ఘోరం..కుప్పకూలిన ఎనిమిది అంతస్తుల భవనం
- February 07, 2019ఇస్తాంబుల్: టర్కీలోని ఇస్తాంబుల్ నగరంలో ఎనిమిది అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఆభవనంలోని 14 ఆపార్టుమెంట్లఓ 43 మంది నివసిస్తున్నట్లు అధికారులు తెలిపారు. భవనంలో మూడు అంతస్తులు అక్రమంగా నిర్మించినట్లు ఇస్తాంబుల్ గవర్నర్ తెలిపారు. ఇది అకస్మాత్తుగా కూలడానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతుందని వెల్లడించారు. అత్యవసర బృందాలు శిథిలాలు వెలికితీత కార్యక్రమాన్ని చేపట్టాయి. ఈ ఘటనలో గాయపడిన ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు. ఈసంఘనతో ఒకరు మృతి చెందగా పలువురు శిథిలాల్లో చిక్కుకుపోయారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ