ఇస్తాంబుల్ లో ఘోరం..కుప్పకూలిన ఎనిమిది అంతస్తుల భవనం
- February 07, 2019
ఇస్తాంబుల్: టర్కీలోని ఇస్తాంబుల్ నగరంలో ఎనిమిది అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఆభవనంలోని 14 ఆపార్టుమెంట్లఓ 43 మంది నివసిస్తున్నట్లు అధికారులు తెలిపారు. భవనంలో మూడు అంతస్తులు అక్రమంగా నిర్మించినట్లు ఇస్తాంబుల్ గవర్నర్ తెలిపారు. ఇది అకస్మాత్తుగా కూలడానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతుందని వెల్లడించారు. అత్యవసర బృందాలు శిథిలాలు వెలికితీత కార్యక్రమాన్ని చేపట్టాయి. ఈ ఘటనలో గాయపడిన ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు. ఈసంఘనతో ఒకరు మృతి చెందగా పలువురు శిథిలాల్లో చిక్కుకుపోయారు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







