ఏటీఎం కార్డుల బ్లాక్: బ్యాంకుల హెచ్చరిక
- February 08, 2019
యూఏఈలో బ్యాంకులు తమ వినియోగదారుల్ని ఎమిరేట్స్ ఐడీని రెన్యూ చేసుకోవాల్సిందిగా సూచిస్తున్నాయి. ఫిబ్రవరి 15 లోగా అప్డేట్ చేసుకోని పక్షంలో వారి ఏటీఎం కార్డులు తాత్కాలికంగా పనిచేయడం మానేస్తాయి. ఆటోమేటిక్ పేమెంట్లు, క్రెడిట్ కార్డులు సైతం ఆగిపోయే అవకాశాలుంటాయి. ఈ నిర్నయం యూఏఈలోని ఫైనాన్స్ కంపెనీలకూ వర్తిస్తాయి. అయితే బ్యాంక్ టెల్లర్ సర్వసులు, కస్టమర్ సర్వీస్ సెంటర్స్ మీద మాత్రం ఈ ప్రభావం వుండదు. ఈ సమయంలో ఎలాంటి అదనపు ఛార్జీలు, కండిషన్స్, జరీమానాలు వుండబోవు. క్లయింట్స్ బ్యాంకు వెబ్సైట్ని సందర్శించడం, బ్యాంక్కి ఐడీ ఫొటో కాపీని ఇ-మెయిల్ చేయడం, మొబైల్ బ్యాంకింగ్ వినియోగించడం, ఏటీఎం మెషీన్ల ద్వారా అప్డేట్ చేసుకోవడం, కస్టమర్ సర్వీస్ సెంటర్స్ని ఆశ్రయించడం ద్వారా తమ డిటెయిల్స్ని అప్డేట్ చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







