ఏటీఎం కార్డుల బ్లాక్: బ్యాంకుల హెచ్చరిక
- February 08, 2019యూఏఈలో బ్యాంకులు తమ వినియోగదారుల్ని ఎమిరేట్స్ ఐడీని రెన్యూ చేసుకోవాల్సిందిగా సూచిస్తున్నాయి. ఫిబ్రవరి 15 లోగా అప్డేట్ చేసుకోని పక్షంలో వారి ఏటీఎం కార్డులు తాత్కాలికంగా పనిచేయడం మానేస్తాయి. ఆటోమేటిక్ పేమెంట్లు, క్రెడిట్ కార్డులు సైతం ఆగిపోయే అవకాశాలుంటాయి. ఈ నిర్నయం యూఏఈలోని ఫైనాన్స్ కంపెనీలకూ వర్తిస్తాయి. అయితే బ్యాంక్ టెల్లర్ సర్వసులు, కస్టమర్ సర్వీస్ సెంటర్స్ మీద మాత్రం ఈ ప్రభావం వుండదు. ఈ సమయంలో ఎలాంటి అదనపు ఛార్జీలు, కండిషన్స్, జరీమానాలు వుండబోవు. క్లయింట్స్ బ్యాంకు వెబ్సైట్ని సందర్శించడం, బ్యాంక్కి ఐడీ ఫొటో కాపీని ఇ-మెయిల్ చేయడం, మొబైల్ బ్యాంకింగ్ వినియోగించడం, ఏటీఎం మెషీన్ల ద్వారా అప్డేట్ చేసుకోవడం, కస్టమర్ సర్వీస్ సెంటర్స్ని ఆశ్రయించడం ద్వారా తమ డిటెయిల్స్ని అప్డేట్ చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ
- FTPC ఇండియా జాతీయ సమన్వయ కమిటీల చైర్మన్ గా గొట్టుపర్తి మధుకర్ (బాబ్జి)
- అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఆవిష్కరణ..
- వితంతువులు, అనాథలకు రాయల్ ఈద్ బహుమతులు
- రష్యా విమానాశ్రయంలో ప్రమాదం..ఎమిరేట్స్ విమానం రద్దు
- ఎక్స్పో 2023 దోహా హార్టికల్చర్లో ఒమన్కు 'బెస్ట్ పెవిలియన్ కంటెంట్' అవార్డు
- జెద్దాకు వెళ్లే ప్రయాణికులందరికీ ఫ్లూ వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరి- ఎతిహాద్
- రమదాన్ ఘబ్కాను నిర్వహించిన భారత రాయబారి
- ఈద్ సందర్భంగా జనన, మరణ ధృవీకరణ పత్రాల జారీకి కొత్త టైమింగ్స్
- 202 మంది బెగ్గర్స్ అరెస్ట్.. విజిట్ వీసా హోల్డర్లే అధికం