ఖష్షోగీ హత్య: సౌదీ క్రౌన్ ప్రిన్స్ ఆదేశాల్లేవ్
- February 09, 2019
జర్నలిస్ట్ జమాల్ ఖష్షోగి హత్యకు సంబంధించి క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సుల్తాన్ బిన్ సల్మాన్ అధికారికంగా ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని సౌదీ మినిస్టర్ ఫర్ ఫారిన్ ఎఫైర్స్ అదెల్ అల్ జుబైర్ స్పష్టం చేశారు. న్యూయార్క్ టైమ్స్ పత్రికలో వచ్చిన వార్తలపై తాను స్పందించలేనని ఆయన చెప్పారు. అమెరికా మీడియా ప్రతినిథుల సమావేశంలో అదెల్ అల్ జుబైర్ ఈ మేరకు స్పస్టతనిచ్చారు. ఇస్తాంబుల్లోని కింగ్డమ్ కాన్సులేట్ వద్ద జరిగిన హత్యకు సంబంధించి 11 మంది ప్రమేయం వున్నట్లు సౌదీ అరేబియా పేర్కొంది. వీరిలో ఐదుగురికి మరణ శిక్ష విధించాలని ప్రాసిక్యూటర్స్ డిమాండ్ చేసిన సంగతి తెల్సిందే.
తాజా వార్తలు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం







