ఖష్షోగీ హత్య: సౌదీ క్రౌన్ ప్రిన్స్ ఆదేశాల్లేవ్
- February 09, 2019
జర్నలిస్ట్ జమాల్ ఖష్షోగి హత్యకు సంబంధించి క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సుల్తాన్ బిన్ సల్మాన్ అధికారికంగా ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని సౌదీ మినిస్టర్ ఫర్ ఫారిన్ ఎఫైర్స్ అదెల్ అల్ జుబైర్ స్పష్టం చేశారు. న్యూయార్క్ టైమ్స్ పత్రికలో వచ్చిన వార్తలపై తాను స్పందించలేనని ఆయన చెప్పారు. అమెరికా మీడియా ప్రతినిథుల సమావేశంలో అదెల్ అల్ జుబైర్ ఈ మేరకు స్పస్టతనిచ్చారు. ఇస్తాంబుల్లోని కింగ్డమ్ కాన్సులేట్ వద్ద జరిగిన హత్యకు సంబంధించి 11 మంది ప్రమేయం వున్నట్లు సౌదీ అరేబియా పేర్కొంది. వీరిలో ఐదుగురికి మరణ శిక్ష విధించాలని ప్రాసిక్యూటర్స్ డిమాండ్ చేసిన సంగతి తెల్సిందే.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







