కాశ్మీర్లో తీవ్రవాద దాడిని ఖండించిన ఒమన్
- February 16, 2019
మస్కట్: జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో జరిగిన తీవ్రవాద ఘటనను తీవ్రంగా ఖండించింది ఒమన్. ఈ ఘటనలో భారత పారామిలిటరీ ఫోర్స్కి చెందిన 40 మంది సైనికులు ప్రాణాలు కోల్పోవడం పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు ఒమన్, సంతాప ప్రకటనలో పేర్కొంది. మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ ఈ మేరకు ప్రకటనను విడుదల చేసింది. భారతదేశంలో ఈ దాడి జరగడం తమకు బాధ కలిగించిందనీ, ఉగ్రవాదాన్ని తరిమికొట్టే క్రమంలో భారత్ సహా ప్రపంచంలోని అన్ని దేశాలతో కలిసి పనిచేయడానికి ఒమన్ ఎప్పుడూ సిద్ధంగా వుంటుందని ఒమన్ పేర్కొంది. ఈ ఘటనలో క్షతగాత్రులైనవారు త్వరగా కోలుకోవాలని ఒమన్ ఆకాంక్షించింది.
తాజా వార్తలు
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!
- సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- 1 ట్రిలియన్ దిర్హమ్లను దాటిన దుబాయ్ బ్రాండ్ వాల్యూ..!!
- సముద్రంలో ఇద్దరిని రక్షించిన బోర్డర్ గార్డ్స్..!!
- రిటర్న్ టికెట్లతో దుబాయ్లో ఉచిత హోటల్ బస..ఎమిరేట్స్ ప్రత్యేక సమ్మర్ ఆఫర్
- NEET పునఃపరీక్షలో మొత్తం 30 మంది అరెస్టు
- ఖతార్లో భారీ పేలుడు: 54 మందికి గాయాలు, 18 మంది గల్లంతు







