కాశ్మీర్లో తీవ్రవాద దాడిని ఖండించిన ఒమన్
- February 16, 2019
మస్కట్: జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో జరిగిన తీవ్రవాద ఘటనను తీవ్రంగా ఖండించింది ఒమన్. ఈ ఘటనలో భారత పారామిలిటరీ ఫోర్స్కి చెందిన 40 మంది సైనికులు ప్రాణాలు కోల్పోవడం పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు ఒమన్, సంతాప ప్రకటనలో పేర్కొంది. మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ ఈ మేరకు ప్రకటనను విడుదల చేసింది. భారతదేశంలో ఈ దాడి జరగడం తమకు బాధ కలిగించిందనీ, ఉగ్రవాదాన్ని తరిమికొట్టే క్రమంలో భారత్ సహా ప్రపంచంలోని అన్ని దేశాలతో కలిసి పనిచేయడానికి ఒమన్ ఎప్పుడూ సిద్ధంగా వుంటుందని ఒమన్ పేర్కొంది. ఈ ఘటనలో క్షతగాత్రులైనవారు త్వరగా కోలుకోవాలని ఒమన్ ఆకాంక్షించింది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







