స్పోర్ట్స్ డే: క్రికెట్ టోర్నమెంట్ని నిర్వహించిన సిబిఎ
- February 16, 2019
బహ్రెయిన్ స్పోర్ట్స్ డే సందర్భంగా ఇసా టౌన్లోని నేషనల్ స్టేడియం గ్రౌండ్లో క్రికెట్ టోర్నమెంట్ని మహిళలు, పురుషుల కోసం నిర్వహించింది సిబిఎ. రెండు మహిళల, రెండు పురుషుల జట్లు ఈ టోర్నమెంట్లో పాల్గొన్నాయి. మహిళా జట్లు అద్భుతమైన ప్రదర్శనను ఇచ్చాయి. 10 ఓవర్ల గేమ్లో వీరు చూపిన ప్రతిభ పట్ల అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. కన్నడ సంఘ బహ్రెయిన్ టీమ్, బహ్రెయిన్ స్పోర్ట్స్ డే టోర్నమెంట్ని గెల్చుకుంది. నూర్ స్పోర్ట్స్ బహ్రెయిన్ టీమ్పై కెఎస్బి విజయం సాధించింది. కాగా, మరో మ్యాచ్ లంగూనా బీచ్ బహ్రెయిన్, షాహికో సర్వీసెస్ బహ్రెయిన్ టీమ్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో ఎల్బిబి టీమ్ ఘనవిజయాన్ని సాధించింది. ఎల్బిబి - ఎస్ఎస్బి టీమ్స్ మధ్య 20 ఓవర్ల మ్యాచ్ జరిగింది.
తాజా వార్తలు
- బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను ప్రకటించిన NATS
- రౌదత్ అల్ ఘెజ్లానియా స్ట్రీట్ 15 రోజుల పాటు మూసివేత..!!
- అమెరికాకు షాకిచ్చిన సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- యూఏఈలో మొట్టమొదటి బయోమెట్రిక్ పేమెంట్స్ ప్రారంభం..!!
- జ్లీబ్ అల్-షుయూఖ్లో 10 భవనాలు కూల్చివేత.. నోటీసులు..!!
- హిట్-అండ్-రన్ ప్రమాదం..చిన్నారి మృతి, డ్రైవర్ అరెస్ట్..!!
- ప్రయాణికుడి డబ్బు దుర్వినియోగం..ఇద్దరికి శిక్ష..!!
- వీసాల పై టెక్సాస్ కీలక నిర్ణయం..అదే బాటలో ఫ్లోరిడా!
- చేతి వాచ్ ఆధారంగా అజిత్ పవార్ మృతదేహం గుర్తింపు
- నేటి నుంచి కొత్త ఆధార్ యాప్ ఫుల్ వెర్షన్ అందుబాటులోకి..ప్రధాన ఫీచర్లు ఇవే..







