స్పోర్ట్స్ డే: క్రికెట్ టోర్నమెంట్ని నిర్వహించిన సిబిఎ
- February 16, 2019
బహ్రెయిన్ స్పోర్ట్స్ డే సందర్భంగా ఇసా టౌన్లోని నేషనల్ స్టేడియం గ్రౌండ్లో క్రికెట్ టోర్నమెంట్ని మహిళలు, పురుషుల కోసం నిర్వహించింది సిబిఎ. రెండు మహిళల, రెండు పురుషుల జట్లు ఈ టోర్నమెంట్లో పాల్గొన్నాయి. మహిళా జట్లు అద్భుతమైన ప్రదర్శనను ఇచ్చాయి. 10 ఓవర్ల గేమ్లో వీరు చూపిన ప్రతిభ పట్ల అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. కన్నడ సంఘ బహ్రెయిన్ టీమ్, బహ్రెయిన్ స్పోర్ట్స్ డే టోర్నమెంట్ని గెల్చుకుంది. నూర్ స్పోర్ట్స్ బహ్రెయిన్ టీమ్పై కెఎస్బి విజయం సాధించింది. కాగా, మరో మ్యాచ్ లంగూనా బీచ్ బహ్రెయిన్, షాహికో సర్వీసెస్ బహ్రెయిన్ టీమ్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో ఎల్బిబి టీమ్ ఘనవిజయాన్ని సాధించింది. ఎల్బిబి - ఎస్ఎస్బి టీమ్స్ మధ్య 20 ఓవర్ల మ్యాచ్ జరిగింది.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!