స్పోర్ట్స్ డే: క్రికెట్ టోర్నమెంట్ని నిర్వహించిన సిబిఎ
- February 16, 2019
బహ్రెయిన్ స్పోర్ట్స్ డే సందర్భంగా ఇసా టౌన్లోని నేషనల్ స్టేడియం గ్రౌండ్లో క్రికెట్ టోర్నమెంట్ని మహిళలు, పురుషుల కోసం నిర్వహించింది సిబిఎ. రెండు మహిళల, రెండు పురుషుల జట్లు ఈ టోర్నమెంట్లో పాల్గొన్నాయి. మహిళా జట్లు అద్భుతమైన ప్రదర్శనను ఇచ్చాయి. 10 ఓవర్ల గేమ్లో వీరు చూపిన ప్రతిభ పట్ల అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. కన్నడ సంఘ బహ్రెయిన్ టీమ్, బహ్రెయిన్ స్పోర్ట్స్ డే టోర్నమెంట్ని గెల్చుకుంది. నూర్ స్పోర్ట్స్ బహ్రెయిన్ టీమ్పై కెఎస్బి విజయం సాధించింది. కాగా, మరో మ్యాచ్ లంగూనా బీచ్ బహ్రెయిన్, షాహికో సర్వీసెస్ బహ్రెయిన్ టీమ్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో ఎల్బిబి టీమ్ ఘనవిజయాన్ని సాధించింది. ఎల్బిబి - ఎస్ఎస్బి టీమ్స్ మధ్య 20 ఓవర్ల మ్యాచ్ జరిగింది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







